Adhyatmikaa Bhakthi Margam



Adhyatmikaa Bhakthi Margam

శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు- రెండవ రోజు
శ్రీ గాయత్రీ దేవి అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తోంది🙏🕉️

9 months ago | [YT] | 6

Adhyatmikaa Bhakthi Margam

22-09-2025 శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో తొలి రోజు
బాలాత్రిపురసుందరి దేవి అలంకారంలో శ్రీ భద్రకాళి అమ్మవారి దివ్య దర్శనం 🙏

9 months ago | [YT] | 6

Adhyatmikaa Bhakthi Margam

దుర్గాదేవి 32 దివ్య నామాలు పూర్తి అర్థంతో కూడిన ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి.
పూర్తి వీడియో చూడటానికి, ఇప్పుడే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
https://youtu.be/c_T3DH5yf18
#DurgaDevi #Navaratri #DurgaStotram #TeluguBhakti #Spiritual #DwatrimshanNamaMala #భక్తి #దుర్గాదేవి #everyone

9 months ago | [YT] | 0

Adhyatmikaa Bhakthi Margam

🕉️ ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ 🙏

9 months ago | [YT] | 6

Adhyatmikaa Bhakthi Margam

మహాలయపక్షం ప్రారంభం :
మహాలయం అంటే గొప్ప వినాశనం లేదా ప్రళయం సంభవించిన రోజు. మరోఅర్ధంలో ప్రళయకాలం వరకు నిలిచివుండి అప్పుడు లయమయ్యేది, గొప్పది మహాలయం. దైవగణాలకు సంబంధించి దక్షిణాయనం రాత్రికాలం. దైవబలం తక్కువగా ఉన్న సమయంలో పితృగణాలకు తిరిగి జన్మపొందాలన్న కాంక్ష పెరుగుతుంది. తమ శక్తులను ఏకీకృతం చేసి, కర్మాధికారం కలిగిన మనవైపు అవి చూస్తుంటాయని పురాణాలు చెబుతున్నాయి. మనుస్మృతి ప్రకారం ఆషాఢమాసంలోని కృష్ణపక్షం నుంచి అయిదు పక్షాల కాలం వరకు అంటే భాద్రపద కృష్ణపక్షం వరకు పితరులు మన నుంచి అన్నాదులను కోరుతారు. తాపాన్ని, ఆకలిని చల్లార్చుకోవడానికి పితృగణాలు ఎదురు చూస్తాయి. ఇదే విషయాన్ని స్కాందపురాణంలోని నాగరఖండం ధృవీకరించింది. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించింది మొదలు పితృదేవతలకు శ్రాద్ధం పెట్టాలని మహాభారతం నిర్దేశించింది. హేమాద్రి పండితుడు రచించిన చతుర్వర్గ చింతామణి ప్రకారం సూర్యుడు కన్యారాశిలో సంచారం చేసే, పదహారు పగటి కాలాలు పితృయజ్ఞం చేయాలి. అలా చేసినందువల్ల ప్రతిరోజూ గయాశ్రాద్ధం చేసిన ఫలం లభిస్తుంది.

‘శ్రద్ధయా దీయతే శ్రాద్ధం’ అంటే శ్రద్ధతో ఏర్పాటు చేసేదే శ్రాద్ధం. మన భౌతిక శరీరం మొదటిది; కనిపించేది. రెండోది ప్రేత శరీరం. మూడోది ఆత్మ సూక్ష్మశరీరం. ఈ మూడింటికి ప్రతీకలు మహాలయ సంకల్పంలో చెప్పుకునే వసు, రుద్ర, ఆదిత్య రూపాలు. ఈ మూడురూపాలలోని పితరులకు - 1. అగ్నిముఖం, 2. బ్రాహ్మణ భోజనం, 3. పిండ ప్రదానం, 4. ఉపవాసం అనే నాలుగు పద్ధతులలో శ్రాద్ధం పెట్టవచ్చు. అయితే తండ్రి మరణించిన వారే మహాలయ పక్షం చేయడానికి అర్హులు. ఒకవేళ తండ్రి జీవించి ఉండి తల్లి మరణించినట్లయితే శ్రాద్ధం చేయడానికి అర్హత ఉంటుంది కానీ, నువ్వులతో తర్పణం మాత్రం విడువకూడదు.

10 months ago | [YT] | 0

Adhyatmikaa Bhakthi Margam

2: ఏ పండుగ వామన అవతారంతో ముడిపడి ఉంది?

✅సరైన సమాధానం కామెంట్ చేయండి👇

10 months ago | [YT] | 5

Adhyatmikaa Bhakthi Margam

1: విష్ణువు యొక్క ఐదవ అవతారం ఏది?

10 months ago | [YT] | 5

Adhyatmikaa Bhakthi Margam

🙏 Om Sai Ram 🙏

10 months ago | [YT] | 5