Vodithala Pranav Anna

SOCIAL MEDIA WARRIOR Official Website Subscribe this Channel For the Regular Updates. Hyderabad, Telangana, India.

హలో నమస్తే వొడితల ప్రణవ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. సోషల్ మీడియా ఇప్పుడు సామాన్యుడి చేతి లో సైనికుడి తుపాకీ లా మారింది. ప్రతి ఒక్కరు తన మాట చెప్పడానికి గొంతు విప్పడానికి అవకాశం లభించింది.

SOCIAL MEDIA WARRIORS is an official YouTube Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on Social media warriors.


Vodithala Pranav Anna

ఈరోజున హుజురాబాద్ పట్టణంలో ప్రతాప సాయి గార్డెన్ లో సర్ పై బిఎల్డీ లకు అవగాహన సదస్సు కాంగ్రెస్ పార్టీ

5 days ago | [YT] | 25

Vodithala Pranav Anna

revanthofficial As ever, it is energising and inspiring to meet my leader, Shri @rahulgandhi ji.

‪@REVANTHREDDYCHANNEL‬

6 days ago (edited) | [YT] | 28

Vodithala Pranav Anna

ఈద్ ముబారక్

Eid Mubarak

Eid Ka Tohfa

2 months ago | [YT] | 12

Vodithala Pranav Anna

జమ్మికుంట మున్సిపాలిటి 18వ వార్డు కౌన్సిలర్ తిరుపతి కుతాడి❤️💐

4 months ago | [YT] | 35

Vodithala Pranav Anna

Youth congress National Incharge..
‪@roshnikushaljaiswalofficia1766‬

5 months ago | [YT] | 22

Vodithala Pranav Anna

జమ్మికుంటలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు ప్రణవ్ గారి ఆధ్వర్యంలో మంత్రులకు వినతి.

- మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి మేమొరండం అందజేసిన లాయర్లు.

- సానుకూలంగా స్పందించిన మంత్రులు..

జమ్మికుంట,వీణవంక, ఇల్లందుకుంట మండలాలకు సంబంధించి జమ్మికుంటలో ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్ కమ్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ గారి ఆధ్వర్యంలో జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి,శ్రీధర్ బాబు గారికి మెమొరండం అందజేశారు లాయర్లు.శుక్రవారం రోజున హైదరాబాద్ నగరంలోని మినిస్టర్ క్వార్టర్స్ వారిని సుమారు 30 మంది లాయర్లతో కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వంగళ పవన్ కుమార్,ఎభూషి లింగారెడ్డి, నక్క సత్యనారాయణ,మొలుగూరి సదయ్య, హుజురాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నూతాల శ్రీనివాస్,రావిగంటి మధు బాబు, పిట్టల రాజేష్, అబ్బరవేణి రాజు, యంగల లింగమూర్తి, గూడేపు వంశీ కృష్ణ,గుండా వరప్రసాద్, మారపల్లి శ్రీధర్, దుడపాక శ్రీనివాస్, గోపరాజు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

8 months ago | [YT] | 23

Vodithala Pranav Anna

ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ.. మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. కుంభమేళా స్థాయిలో జరిగే ఈ మహాజాతరకు జాతీయ గుర్తింపునివ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులను విడుదల చేయాలని కోరారు.

వచ్చే ఏడాది ప్రారంభంలో శ్రీ సమ్మక్క - సారలమ్మ జాతర ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణ శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికపై మేడారంలో ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. అనంతరం జరిగిన సభలో సమ్మక్క, సారలమ్మ గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణ ప్రణాళిక నమూనాను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ.. "సమ్మక్క సారలమ్మ గద్దెలు, ప్రాంగణ పునర్నిర్మాణం చేపట్ట అవకాశం దక్కడంతో నా జన్మ ధన్యమైంది. ఇది బాధ్యతతో కూడిన భావోద్వేగం. ప్రజా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిసారీ సమ్మక్క, సారలమ్మ ఆశీర్వాదాలు తీసుకుంటున్నా.

ఆదివాసీలే ఈ దేశానికి మూల వాసులు. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది.

సమ్మక్క, సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టడంతో జన్మ ధన్యమైంది. ఆలయ ప్రాంగణ అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ప్రభుత్వం పూర్తి చేస్తుంది.

ఆదివాసీ, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునే ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఇందులో వారిని భాగస్వాములను చేస్తున్నాం.

రాబోయే వంద రోజులు ప్రతి వారం జిల్లా ఇంచార్జీ మంత్రి గారు ఇక్కడికి వచ్చి పనులను పర్యవేక్షించాలి. నిష్టతో స్వామి అయ్యప్ప మాల వేసుకున్న తీరుగా సమ్మక్క సారలమ్మ మాల ధరించిన రీతిలో పనులను పర్యవేక్షించాలి.

8 months ago | [YT] | 55

Vodithala Pranav Anna

TELANGANA TIGER 🦁

9 months ago | [YT] | 94

Vodithala Pranav Anna

బీసీలకు 42 శాతానికి కట్టుబడి ఉన్నాం.

బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్.

కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని,దానికి మద్దతుగా అసెంబ్లీ లో, క్యాబినెట్ లో తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదానికి పంపామని కేంద్రంలోని బీజేపీ లోకసభలో బీసీ రిజర్వేషన్ చేయించాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్ తో పాటు రాష్ట్ర టీపీసీసీ ఉపాధ్యక్షులతో పాటు పాల్గొన్నారు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుకు కట్టుబడి బిల్లుకు ఆమోదం తెలిపి రాష్ట్రపతి, గవర్నర్ దగ్గరికి పంపామని వెంటనే ఆమోదం తెలిపాలని కోరారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

10 months ago | [YT] | 27