*రాష్ట్ర విలేజ్ రెవిన్యూ ఆఫీసర్స్ కమిటీ సమావేశంలో వీఆర్వో వై పి రంగయ్య*
విజయవాడలో జరిగినపత్రికావిలేకరుల సమావేశంలో రాష్ట్ర రెవిన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ కమిటీ సమావేశంలో ప్రకాశం జిల్లా వీఆర్వోల అధ్యక్షులు వైపి రంగయ్య మాట్లాడుతూ బయోమెట్రిక్ అదర్ ఆప్షన్ కల్పించాలని కోరినారు మరియు గ్రేడ్ 1 గ్రేడ్ 2 వీఆర్వో లకు డి డి ఓ గా తాసిల్దారు వారిని నియమించాలి అర్హులైన వీఆర్వోలకు ఖాళీలు ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ పోస్టులు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా భర్తీ చేయాలి రాష్ట్రంలో ఖాళీ ఉన్న వీఆర్ఏ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి .గత మూడు సంవత్సరాలుగా బూత్ లెవల్ అధికారులుగా ( BLO ) విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు గౌరవ వేతనం అందడం లేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం. ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వారిని, మరియు ఆర్థిక మంత్రి వారి దృష్టికి పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేయడం జరిగినది. మన సంఘం చేసిన నిరంతర కృషితో, 2021 డిసెంబరు నుండి మార్చి నెల 2024 వరకు పెండింగ్ లో ఉన్న బూత్ స్థాయి అధికారుల (BLOs honororium) రెమ్యునరేషన్ సుమారు 63 కోట్లు బడ్జెట్ విడుదల కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖలో ఆమోదం పొందియున్నది.అతి త్వరలోనే అన్ని జిల్లాల కలెక్టర్లకు బడ్జెట్ కేటాయిస్తూ సీఈఓ, ఎన్నికల కమిషన్ నుండి ఉత్తర్వులు విడుదల చేయడం జరుగుతుంది. గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం. సమస్యలపై నిరంతరం కృషి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ అధికారులు మరియు ప్రకాశం జిల్లా నుండి జిల్లా అధ్యక్షులు వై పి రంగయ్య జిల్లా కార్యదర్శి ఆదిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అరిగెల వెంకటరామయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ బెంజిమెన్ మరియు నల్ల మేకల నాగేంద్రుడు తదితర వీఆర్వోలు పాల్గొన్నారు
బీజేపీ గిద్దలూరు పట్టణ అధ్యక్షులు మరలా ఎన్నికల లో గెలిచిన
అపి సెట్టి ఉదయ్ శంకర్
భారతీయ జనతా పార్టీ ప్రతిష్ఠాత్మమైన మైన గిద్దలూరు పట్టణ అధ్యక్షులు గా పోటీ చేసిన కొప్పుల నరసింహులు పై భారీ మెజార్టీ తో అపి సెట్టి ఉదయ్ శంకర్ గెలుపొందడం జరిగింది. ఈ ఎన్నికలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రెడ్డి మల్లా రెడ్డి ఆధ్వర్యం లో ఈ ఎన్నికలు జరిగినవి, ఈ ఎన్నికల లో పట్టణ బూత్ కమిటీల అధ్యక్షులు పాల్గొనడం జరిగింది.వారి మెజారిటీ అపి సెట్టి ఉదయ్ శంకర్ కు లభించడం తో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రెడ్డి మల్లా రెడ్డి అపి సెట్టి ఉదయ్ శంకర్ గెలుపొంది నట్టు ప్రకటించడం జరిగింది. ఈ కార్య క్రమం లో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భవ నాసి వెంకట రామాంజనేయులు,జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ జె వి నారాయణ,జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ ఖాదర్ వలీ షఫీ,జిల్లా ఏస్ సి మోర్చ ప్రధాన కార్యదర్శి మట్టే మల్ల పుల్లయ్య,ఏస్ సి మోర్చ ఇంఛార్జి బండారి జయ ప్రసాద్,పట్టణ ఉపాధ్యక్షులు కొప్పరపు నాగేశ్వర రావు,పట్టణ మైనార్టీ అధ్యక్షులు డి నజీర్,పట్టణ మైనార్టీ జనరల్ సెక్రటరీ డి షరీఫ్,సీనియర్ నాయకులు మారుతి ప్రసాద్, సీనియర్ నాయకులు రా చర్ల కాసులు, జిల్లా ఒ బి సీ ప్రధాన కార్యదర్శి బాదుళ్ళ, బిజెపి సీనియర్ నాయకులు మునుగునూరి రామకృష్ణ, పాల్గొనడం జరిగింది.
*పత్రికా ప్రచురణార్థం* :: జిల్లా కేంద్ర గ్రంథాలయం ఒంగోలు నందు *ది.29.12.2024* ఆదివారం న *చదవటం మా కిష్టం* కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది పిల్లలతో పుస్తక పఠనం చేయించడం జరిగింది. తదుపరి పిల్లలతో జాతీయ నాయకుల జీవిత చరిత్రలకు సంభందించిన కథలు చదివించడం జరిగింది. తదుపరి పిల్లలతో సొంతంగా కథలు చెప్పించడం జరిగింది. ఈ సంధర్బంగా ఉపగ్రంధపాలకురాలు మాట్లాడుతూ శ్రీమతి బొమ్మల కోటేశ్వరి గ్రంథ పఠనం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు అని అలాగే పుస్తకాలు చదవటం వలన మానసిక వికాసం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప గ్రంథ పాలకురాలు శ్రీమతి బొమ్మల కోటేశ్వరి, గ్రంధాలయ సిబ్బంది డి.సందీప్, శ్రీమతి యం.శివ కుమారి మరియు పాఠకులు పాల్గొన్నారు. ధన్య వాదాలు
*పత్రికా ప్రచురణార్థం* :: జిల్లా కేంద్ర గ్రంథాలయం ఒంగోలు నందు *ది.29.12.2024* ఆదివారం న *చదవటం మా కిష్టం* కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది పిల్లలతో పుస్తక పఠనం చేయించడం జరిగింది. తదుపరి పిల్లలతో జాతీయ నాయకుల జీవిత చరిత్రలకు సంభందించిన కథలు చదివించడం జరిగింది. తదుపరి పిల్లలతో సొంతంగా కథలు చెప్పించడం జరిగింది. ఈ సంధర్బంగా ఉపగ్రంధపాలకురాలు మాట్లాడుతూ శ్రీమతి బొమ్మల కోటేశ్వరి గ్రంథ పఠనం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు అని అలాగే పుస్తకాలు చదవటం వలన మానసిక వికాసం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప గ్రంథ పాలకురాలు శ్రీమతి బొమ్మల కోటేశ్వరి, గ్రంధాలయ సిబ్బంది డి.సందీప్, శ్రీమతి యం.శివ కుమారి మరియు పాఠకులు పాల్గొన్నారు. ధన్య వాదాలు
Nm9tv
2 months ago | [YT] | 0
View 0 replies
Nm9tv
*రాష్ట్ర విలేజ్ రెవిన్యూ ఆఫీసర్స్ కమిటీ సమావేశంలో వీఆర్వో వై పి రంగయ్య*
విజయవాడలో జరిగినపత్రికావిలేకరుల సమావేశంలో రాష్ట్ర రెవిన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ కమిటీ సమావేశంలో ప్రకాశం జిల్లా వీఆర్వోల అధ్యక్షులు వైపి రంగయ్య మాట్లాడుతూ బయోమెట్రిక్ అదర్ ఆప్షన్ కల్పించాలని కోరినారు మరియు గ్రేడ్ 1 గ్రేడ్ 2 వీఆర్వో లకు డి డి ఓ గా తాసిల్దారు వారిని నియమించాలి అర్హులైన వీఆర్వోలకు ఖాళీలు ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ పోస్టులు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా భర్తీ చేయాలి రాష్ట్రంలో ఖాళీ ఉన్న వీఆర్ఏ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి .గత మూడు సంవత్సరాలుగా బూత్ లెవల్ అధికారులుగా ( BLO ) విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు గౌరవ వేతనం అందడం లేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం. ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వారిని, మరియు ఆర్థిక మంత్రి వారి దృష్టికి పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేయడం జరిగినది. మన సంఘం చేసిన నిరంతర కృషితో, 2021 డిసెంబరు నుండి మార్చి నెల 2024 వరకు పెండింగ్ లో ఉన్న బూత్ స్థాయి అధికారుల (BLOs honororium) రెమ్యునరేషన్ సుమారు 63 కోట్లు బడ్జెట్ విడుదల కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖలో ఆమోదం పొందియున్నది.అతి త్వరలోనే అన్ని జిల్లాల కలెక్టర్లకు బడ్జెట్ కేటాయిస్తూ సీఈఓ, ఎన్నికల కమిషన్ నుండి ఉత్తర్వులు విడుదల చేయడం జరుగుతుంది. గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం. సమస్యలపై నిరంతరం కృషి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ అధికారులు మరియు ప్రకాశం జిల్లా నుండి జిల్లా అధ్యక్షులు వై పి రంగయ్య జిల్లా కార్యదర్శి ఆదిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అరిగెల వెంకటరామయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ బెంజిమెన్ మరియు నల్ల మేకల నాగేంద్రుడు తదితర వీఆర్వోలు పాల్గొన్నారు
1 year ago | [YT] | 0
View 0 replies
Nm9tv
బీజేపీ గిద్దలూరు పట్టణ అధ్యక్షులు మరలా ఎన్నికల లో గెలిచిన
అపి సెట్టి ఉదయ్ శంకర్
భారతీయ జనతా పార్టీ ప్రతిష్ఠాత్మమైన మైన గిద్దలూరు పట్టణ అధ్యక్షులు గా పోటీ చేసిన కొప్పుల నరసింహులు పై భారీ మెజార్టీ తో అపి సెట్టి ఉదయ్ శంకర్ గెలుపొందడం జరిగింది. ఈ ఎన్నికలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రెడ్డి మల్లా రెడ్డి ఆధ్వర్యం లో ఈ ఎన్నికలు జరిగినవి, ఈ ఎన్నికల లో పట్టణ బూత్ కమిటీల అధ్యక్షులు పాల్గొనడం జరిగింది.వారి మెజారిటీ అపి సెట్టి ఉదయ్ శంకర్ కు లభించడం తో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రెడ్డి మల్లా రెడ్డి అపి సెట్టి ఉదయ్ శంకర్ గెలుపొంది నట్టు ప్రకటించడం జరిగింది. ఈ కార్య క్రమం లో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భవ నాసి వెంకట రామాంజనేయులు,జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ జె వి నారాయణ,జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ ఖాదర్ వలీ షఫీ,జిల్లా ఏస్ సి మోర్చ ప్రధాన కార్యదర్శి మట్టే మల్ల పుల్లయ్య,ఏస్ సి మోర్చ ఇంఛార్జి బండారి జయ ప్రసాద్,పట్టణ ఉపాధ్యక్షులు కొప్పరపు నాగేశ్వర రావు,పట్టణ మైనార్టీ అధ్యక్షులు డి నజీర్,పట్టణ మైనార్టీ జనరల్ సెక్రటరీ డి షరీఫ్,సీనియర్ నాయకులు మారుతి ప్రసాద్, సీనియర్ నాయకులు రా చర్ల కాసులు, జిల్లా ఒ బి సీ ప్రధాన కార్యదర్శి బాదుళ్ళ, బిజెపి సీనియర్ నాయకులు మునుగునూరి రామకృష్ణ, పాల్గొనడం జరిగింది.
1 year ago | [YT] | 0
View 0 replies
Nm9tv
*పత్రికా ప్రచురణార్థం* ::
జిల్లా కేంద్ర గ్రంథాలయం ఒంగోలు నందు *ది.29.12.2024* ఆదివారం న *చదవటం మా కిష్టం* కార్యక్రమం నిర్వహించటం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది పిల్లలతో పుస్తక పఠనం చేయించడం జరిగింది. తదుపరి పిల్లలతో జాతీయ నాయకుల జీవిత చరిత్రలకు సంభందించిన కథలు చదివించడం జరిగింది. తదుపరి పిల్లలతో సొంతంగా కథలు చెప్పించడం జరిగింది.
ఈ సంధర్బంగా ఉపగ్రంధపాలకురాలు మాట్లాడుతూ శ్రీమతి బొమ్మల కోటేశ్వరి గ్రంథ పఠనం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు అని అలాగే పుస్తకాలు చదవటం వలన మానసిక వికాసం కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప గ్రంథ పాలకురాలు శ్రీమతి బొమ్మల కోటేశ్వరి, గ్రంధాలయ సిబ్బంది డి.సందీప్, శ్రీమతి యం.శివ కుమారి మరియు పాఠకులు పాల్గొన్నారు.
ధన్య వాదాలు
1 year ago | [YT] | 0
View 0 replies
Nm9tv
*పత్రికా ప్రచురణార్థం* ::
జిల్లా కేంద్ర గ్రంథాలయం ఒంగోలు నందు *ది.29.12.2024* ఆదివారం న *చదవటం మా కిష్టం* కార్యక్రమం నిర్వహించటం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది పిల్లలతో పుస్తక పఠనం చేయించడం జరిగింది. తదుపరి పిల్లలతో జాతీయ నాయకుల జీవిత చరిత్రలకు సంభందించిన కథలు చదివించడం జరిగింది. తదుపరి పిల్లలతో సొంతంగా కథలు చెప్పించడం జరిగింది.
ఈ సంధర్బంగా ఉపగ్రంధపాలకురాలు మాట్లాడుతూ శ్రీమతి బొమ్మల కోటేశ్వరి గ్రంథ పఠనం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు అని అలాగే పుస్తకాలు చదవటం వలన మానసిక వికాసం కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప గ్రంథ పాలకురాలు శ్రీమతి బొమ్మల కోటేశ్వరి, గ్రంధాలయ సిబ్బంది డి.సందీప్, శ్రీమతి యం.శివ కుమారి మరియు పాఠకులు పాల్గొన్నారు.
ధన్య వాదాలు
1 year ago | [YT] | 0
View 0 replies