*క్లస్టర్ 3 లో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు (తెలుగు యువత)*
మదనపల్లి : నియోజకవర్గంలోని CTM నందు క్లస్టర్ 3 లో మహానాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.శ్రీరామ్ కి మండల అధ్యక్షులు చల్లా శ్రీనివాసులు ఘణ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు యాలగిరి దొరస్వామి నాయుడు, దేవరింటి శ్రీనివాసులు,రాజగోపాల్,సూరి,సహదేవ,వేమన్న, బుద్దన్న,అరుణ్,సునిల్ .
🌺స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు 104 వ జయంతి సందర్భంగా గురువారం స్థానిక నిమ్మలపల్లి సర్కిల్ నందు కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు RJ వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం కమిటీ చైర్మన్ నవీన్ కుమార్ చౌదరి, మాజీ సైనికుల సంక్షేమ సంఘం మదనపల్లె జిల్లా అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ప్రజలకు రాజకీయ చైతన్యం తీసుకువచ్చి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచాన్ని చాటిచెప్పిన మహానేత అనే కొనియాడారు.⭐
*అర్ద రాత్రి హరిజనవాడలో "ఓణీ ఫంక్షన్" లో పాల్గొన్న శ్రీరామ్*
నిమ్మనపల్లి : మండలంలోని దిగువమాచి రెడ్డి గారి పల్లి,హరిజన వాడకు చెందిన హరి, నిర్మల కుమార్తె ఉమ పుస్పావతి కావడంతో బుధవారం రాత్రి సాంప్రదాయ పద్దంగా "ఓణీ ఫంక్షన్" ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం మేరకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు హాజరై చిన్నారిని ఆశీర్వదించి, నూతన వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు దొరస్వామి నాయుడు, బిజెపి యువ నాయకులు శ్రీకాంత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
*కోర్టులో గంగమ్మకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి సారె, పసుపు కుంకుమ*
*మదనపల్లె పట్టణంలో వెలసిన కోర్టులో గంగమ్మ జాతర సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానం తరపున ఆలయ చైర్మన్ గంగారపు నవీన్ కుమార్ చౌదరి గారి ఆధ్వర్యంలో పాలకమండలి సభ్యులు కలిసి కొన్ని సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా ఆనవాయితీగా వస్తున్న సందర్భంగా సాయంత్రం అమ్మవారికి పసుపు కుంకుమ ,చీర ,సారె , పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది*
*శ్రీ కోర్టులో గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్న శ్రీరామ్ చినబాబు*
*పట్టణ ప్రజలు శుభిక్షంగా ఉండాలని కోరుకున్న రాష్ట్ర అధ్యక్షులు*
మదనపల్లె: నియోజకవర్గంలోని బండమీదకమ్మపల్లిలో గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబుని ప్రత్యేకంగా ఆహ్వానించారు. పట్టణంలోని ప్రజలు శుభిక్షంగా ఉండాలని శ్రీరామ్ ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు యాలగిరి దొరస్వామి నాయుడు జోలపాలెం చిన్ని, బోయపాటి శేఖర్, తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, సునీల్, అరుణ్, రూపేష్, సుమన్, శ్యామ్, బీజేపీ యువనాయకులు శ్రీకాంత్ మరియు కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.
ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు
ముస్లిం సోదర సోదరీమణులకు తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. త్యాగాల పండుగ బక్రీద్ అని అన్నారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని ఆయన అన్నారు. ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండగ జరుపుకుంటారని, త్యాగనిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమని పేర్కొన్నారు.
పల్నాడు జిల్లా : దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో ముగ్గు వేసే విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు దాచేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ తెలిపారు.
పక్కపక్క ఇళ్లలో నివసిస్తున్న దూరపు బంధువుల మధ్య చిన్నపాటి వివాదం చెలరేగి ఘర్షణకు దారితీసిందన్నారు.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాల్లో నిజం లేదని, ఇందులో ఎలాంటి రాజకీయ కక్షలు గానీ, ఎవరి మీద ప్రత్యేక కేసులు గానీ నమోదు కాలేదని సీఐ స్పష్టం చేశారు.
గ్రామంలో శాంతిభద్రతలకు ఎలాంటి సమస్య లేదని తెలిపారు.
చిన్న విషయాన్ని పెద్దది చేసుకుని పరస్పరం గొడవకు దిగడం బాధాకరమని, గ్రామస్తులు సంయమనంతో వ్యవహరించాలని పోలీసులు సూచించారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు వెల్లడించారు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అనిమిని రవి నాయుడు అన్న అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ వారి ఆశీస్సులు, కలియుగ వెంకటేశ్వర స్వామి దీవెనలతో, పరమశివుని అనుగ్రహంతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు రవి అన్న గారు 🎂🎂🎂🎂🎂🎉🎉🎉💐💐 #HappyBirthdayRavianna ఇట్లు మీ. శ్యామ్ (L. S,NAIDU )
రాబోవు తరాలకు హిందూ ధర్మ, సంస్కృతి ఎంతో అవసరం అన్న శ్రీరామ్
మదనపల్లి : రాయలసీమ వ్యాప్తంగా ఉన్న హైందవ సోదరులందరిని ఒకే తాటిపైకి తెచ్చి, ప్రతి ఒక్క హిందువులో చైతన్యం తీసుకురావడానికి,రాబోవు తరాలకు హిందూ ధర్మాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను వైభవేతంగా అందించడానికి ధర్మపరీక్షణ కోసం ప్రతి హిందూ యువకున్ని సంసిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు శ్రీ రామ్ చిన్న బాబు అన్నారు. తద్వారా సమాజాన్ని, దేశాన్ని, ధర్మాన్ని, కాపాడాలనే మహోద్దేశంతో ఒక మహా సంకల్పాన్ని యజ్ఞాన్ని చేయడానికి సంసిద్ధమైన ఈ హిందూ మహాసమ్మేళనం కోసం హైందవ ధర్మా రక్షణ సేన ఆధ్వర్యంలో ధర్మక్షేత్రం ఎంతగానో కృషి చేస్తుందని కొనియాడారు.
**మదనపల్లె సిగలో ISA మకుటం..!** ... హైదరాబాద్ రూపురేఖలను మార్చేసిన 'ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్' (ISB) గుర్తుందిగా? నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు విజన్తో తెచ్చిన ఆ సంస్థ.. నేడు అంతర్జాతీయ స్థాయిలో మేనేజ్మెంట్ విద్యకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ... ఇప్పుడు సరిగ్గా అదే ఐఎస్బీ (ISB) నమూనాలో.. దేశ వ్యవసాయ రంగ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతోంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వ్యవసాయ వాణిజ్య కేంద్రంగా పేరొందిన అన్నమయ్య జిల్లా మదనపల్లె సిగలో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ (ISA) చేరబోతోంది! ఈ ప్రతిష్ఠాత్మక సంస్థకు సంబంధించిన చిత్రాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ... మదనపల్లె కేవలం టమోటా మార్కెట్కే కాదు.. విభిన్నమైన పంటలు, అనుకూలమైన వాతావరణం, ఉద్యానవన పంటలకు కేరాఫ్ అడ్రస్. ఇలాంటి ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి వ్యవసాయ పరిశోధనా సంస్థ రావడం వల్ల అన్నమయ్య జిల్లాతో పాటు రాయలసీమ ముఖచిత్రమే మారిపోనుంది. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా భావించిన ఈ నేల.. రేపు గ్లోబల్ అగ్రి-టెక్ హబ్గా నిలవబోతోంది. ... * సాంప్రదాయ చదువులకు భిన్నంగా.. అత్యాధునిక ఆవిష్కరణలను నేరుగా పొలాల్లోకి తీసుకెళ్లేలా ఈ సంస్థ డిజైన్ చేయబడింది. * పంట దిగుబడులను పెంచడానికి, పెట్టుబడి ఖర్చులను తగ్గించడానికి కృత్రిమ మేధస్సు (AI), డ్రోన్లు, స్మార్ట్ ఫార్మింగ్ పద్ధతులపై ఇక్కడ ప్రధానంగా రీసెర్చ్ జరుగుతుంది. * వ్యవసాయాన్ని కేవలం వృత్తిగా కాకుండా లాభసాటి వ్యాపారంగా మార్చేందుకు గ్రామీణ యువతకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి, సాధికారత లభిస్తాయి. * దేశ విదేశాలకు చెందిన అగ్రి-టెక్ స్టార్టప్లు, నిపుణులు మదనపల్లె వైపు చూసేలా ఈ సంస్థ అడుగులు వేయబోతోంది.
S N MEDIA
*CTM లో ఘనంగా మహానాడు*
*క్లస్టర్ 3 లో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు (తెలుగు యువత)*
మదనపల్లి : నియోజకవర్గంలోని CTM నందు క్లస్టర్ 3 లో మహానాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.శ్రీరామ్ కి మండల అధ్యక్షులు చల్లా శ్రీనివాసులు ఘణ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు యాలగిరి దొరస్వామి నాయుడు, దేవరింటి శ్రీనివాసులు,రాజగోపాల్,సూరి,సహదేవ,వేమన్న, బుద్దన్న,అరుణ్,సునిల్ .
#sreramchinabaabu
#teluguyuvata
#tdp
#apcm
1 day ago | [YT] | 4
View 0 replies
S N MEDIA
🌺స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు 104 వ జయంతి సందర్భంగా గురువారం స్థానిక నిమ్మలపల్లి సర్కిల్ నందు కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు
RJ వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం కమిటీ చైర్మన్ నవీన్ కుమార్ చౌదరి, మాజీ సైనికుల సంక్షేమ సంఘం మదనపల్లె జిల్లా అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ప్రజలకు రాజకీయ చైతన్యం తీసుకువచ్చి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచాన్ని చాటిచెప్పిన మహానేత అనే కొనియాడారు.⭐
1 day ago | [YT] | 2
View 0 replies
S N MEDIA
*అర్ద రాత్రి హరిజనవాడలో "ఓణీ ఫంక్షన్" లో పాల్గొన్న శ్రీరామ్*
నిమ్మనపల్లి : మండలంలోని దిగువమాచి రెడ్డి గారి పల్లి,హరిజన వాడకు చెందిన హరి, నిర్మల కుమార్తె ఉమ పుస్పావతి కావడంతో బుధవారం రాత్రి సాంప్రదాయ పద్దంగా "ఓణీ ఫంక్షన్" ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం మేరకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు హాజరై చిన్నారిని ఆశీర్వదించి, నూతన వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు దొరస్వామి నాయుడు, బిజెపి యువ నాయకులు శ్రీకాంత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
#SRIRAMCHINABAABU
#teluguyuvata
#TELUGUDESHAMPARTY
1 day ago | [YT] | 5
View 0 replies
S N MEDIA
*కోర్టులో గంగమ్మకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి సారె, పసుపు కుంకుమ*
*మదనపల్లె పట్టణంలో వెలసిన కోర్టులో గంగమ్మ జాతర సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానం తరపున ఆలయ చైర్మన్ గంగారపు నవీన్ కుమార్ చౌదరి గారి ఆధ్వర్యంలో పాలకమండలి సభ్యులు కలిసి కొన్ని సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా ఆనవాయితీగా వస్తున్న సందర్భంగా సాయంత్రం అమ్మవారికి పసుపు కుంకుమ ,చీర ,సారె , పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది*
2 days ago | [YT] | 5
View 0 replies
S N MEDIA
*శ్రీ కోర్టులో గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్న శ్రీరామ్ చినబాబు*
*పట్టణ ప్రజలు శుభిక్షంగా ఉండాలని కోరుకున్న రాష్ట్ర అధ్యక్షులు*
మదనపల్లె: నియోజకవర్గంలోని బండమీదకమ్మపల్లిలో గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబుని ప్రత్యేకంగా ఆహ్వానించారు. పట్టణంలోని ప్రజలు శుభిక్షంగా ఉండాలని శ్రీరామ్ ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు యాలగిరి దొరస్వామి నాయుడు జోలపాలెం చిన్ని, బోయపాటి శేఖర్, తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, సునీల్, అరుణ్, రూపేష్, సుమన్, శ్యామ్, బీజేపీ యువనాయకులు శ్రీకాంత్ మరియు కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.
#sreramchinabaabu
#teluguyuvata
#naralokesh
#TDP
#madanapalle
2 days ago | [YT] | 2
View 0 replies
S N MEDIA
ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు
ముస్లిం సోదర సోదరీమణులకు తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
త్యాగాల పండుగ బక్రీద్ అని అన్నారు.
త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని ఆయన అన్నారు.
ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండగ జరుపుకుంటారని, త్యాగనిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమని పేర్కొన్నారు.
2 days ago | [YT] | 1
View 0 replies
S N MEDIA
*పోలీస్ స్టేషన్ కు చేరిన ఇంటిముందు ముగ్గు*
పల్నాడు జిల్లా : దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో ముగ్గు వేసే విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు దాచేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ తెలిపారు.
పక్కపక్క ఇళ్లలో నివసిస్తున్న దూరపు బంధువుల మధ్య చిన్నపాటి వివాదం చెలరేగి ఘర్షణకు దారితీసిందన్నారు.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాల్లో నిజం లేదని, ఇందులో ఎలాంటి రాజకీయ కక్షలు గానీ, ఎవరి మీద ప్రత్యేక కేసులు గానీ నమోదు కాలేదని సీఐ స్పష్టం చేశారు.
గ్రామంలో శాంతిభద్రతలకు ఎలాంటి సమస్య లేదని తెలిపారు.
చిన్న విషయాన్ని పెద్దది చేసుకుని పరస్పరం గొడవకు దిగడం బాధాకరమని, గ్రామస్తులు సంయమనంతో వ్యవహరించాలని పోలీసులు సూచించారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు వెల్లడించారు.
4 days ago | [YT] | 1
View 0 replies
S N MEDIA
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అనిమిని రవి నాయుడు అన్న అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ వారి ఆశీస్సులు, కలియుగ వెంకటేశ్వర స్వామి దీవెనలతో, పరమశివుని అనుగ్రహంతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు రవి అన్న గారు 🎂🎂🎂🎂🎂🎉🎉🎉💐💐
#HappyBirthdayRavianna
ఇట్లు
మీ. శ్యామ్ (L. S,NAIDU )
4 days ago | [YT] | 3
View 0 replies
S N MEDIA
రాబోవు తరాలకు హిందూ ధర్మ, సంస్కృతి ఎంతో అవసరం అన్న శ్రీరామ్
మదనపల్లి : రాయలసీమ వ్యాప్తంగా ఉన్న హైందవ సోదరులందరిని ఒకే తాటిపైకి తెచ్చి, ప్రతి ఒక్క హిందువులో చైతన్యం తీసుకురావడానికి,రాబోవు తరాలకు హిందూ ధర్మాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను వైభవేతంగా అందించడానికి ధర్మపరీక్షణ కోసం ప్రతి హిందూ యువకున్ని సంసిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు శ్రీ రామ్ చిన్న బాబు అన్నారు. తద్వారా సమాజాన్ని, దేశాన్ని, ధర్మాన్ని, కాపాడాలనే మహోద్దేశంతో ఒక మహా సంకల్పాన్ని యజ్ఞాన్ని చేయడానికి సంసిద్ధమైన ఈ హిందూ మహాసమ్మేళనం కోసం హైందవ ధర్మా రక్షణ సేన ఆధ్వర్యంలో ధర్మక్షేత్రం ఎంతగానో కృషి చేస్తుందని కొనియాడారు.
5 days ago | [YT] | 4
View 0 replies
S N MEDIA
**మదనపల్లె సిగలో ISA మకుటం..!**
...
హైదరాబాద్ రూపురేఖలను మార్చేసిన 'ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్' (ISB) గుర్తుందిగా? నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు విజన్తో తెచ్చిన ఆ సంస్థ.. నేడు అంతర్జాతీయ స్థాయిలో మేనేజ్మెంట్ విద్యకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది.
...
ఇప్పుడు సరిగ్గా అదే ఐఎస్బీ (ISB) నమూనాలో.. దేశ వ్యవసాయ రంగ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతోంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వ్యవసాయ వాణిజ్య కేంద్రంగా పేరొందిన అన్నమయ్య జిల్లా మదనపల్లె సిగలో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ (ISA) చేరబోతోంది!
ఈ ప్రతిష్ఠాత్మక సంస్థకు సంబంధించిన చిత్రాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.
...
మదనపల్లె కేవలం టమోటా మార్కెట్కే కాదు.. విభిన్నమైన పంటలు, అనుకూలమైన వాతావరణం, ఉద్యానవన పంటలకు కేరాఫ్ అడ్రస్. ఇలాంటి ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి వ్యవసాయ పరిశోధనా సంస్థ రావడం వల్ల అన్నమయ్య జిల్లాతో పాటు రాయలసీమ ముఖచిత్రమే మారిపోనుంది. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా భావించిన ఈ నేల.. రేపు గ్లోబల్ అగ్రి-టెక్ హబ్గా నిలవబోతోంది.
...
* సాంప్రదాయ చదువులకు భిన్నంగా.. అత్యాధునిక ఆవిష్కరణలను నేరుగా పొలాల్లోకి తీసుకెళ్లేలా ఈ సంస్థ డిజైన్ చేయబడింది.
* పంట దిగుబడులను పెంచడానికి, పెట్టుబడి ఖర్చులను తగ్గించడానికి కృత్రిమ మేధస్సు (AI), డ్రోన్లు, స్మార్ట్ ఫార్మింగ్ పద్ధతులపై ఇక్కడ ప్రధానంగా రీసెర్చ్ జరుగుతుంది.
* వ్యవసాయాన్ని కేవలం వృత్తిగా కాకుండా లాభసాటి వ్యాపారంగా మార్చేందుకు గ్రామీణ యువతకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి, సాధికారత లభిస్తాయి.
* దేశ విదేశాలకు చెందిన అగ్రి-టెక్ స్టార్టప్లు, నిపుణులు మదనపల్లె వైపు చూసేలా ఈ సంస్థ అడుగులు వేయబోతోంది.
#Madanapalle #IndianSchoolOfAgriculture #ISA #ChandrababuNaidu #AnnamayyaDistrict #AgriTechRevolution #AndhraPradesh #SMARTFarming
5 days ago | [YT] | 3
View 0 replies
Load more