బంటుమిల్లి గ్రామంలో పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి గుడిలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గున్న పెడన నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు.
పెడన మండలం కూడూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రూ.1000 పెన్షన్ ఇవ్వడానికి ఐదేళ్లు సమయం తీసుకుందని, కానీ చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట మేరకు రూ.4000 పెన్షన్ ఇచ్చారని తెలిపారు. రు. 4 వేల రూపాయలు తీసుకుంటున్న అవ్వ -తాత ల కళ్ళల్లో ఆనందం కనబడుతోంది.. దివ్యాంగుల కుటుంబాల్లో ఆర్ధిక భరోసా చూస్తున్నాం అని అన్నారు
ప్రజలందరి బడ్జెట్ ను కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టింది ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా బడ్జెట్ లో కేటాయింపులు పేద, మధ్య తరగతి వర్గాల అభివృద్ధి, బడుగు,బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
ఈ రోజు పోలవరం స్నేహిత కలంకారి వర్కర్స్ నిరుపేద కుటుంబాలకు హెచ్.ఎల్.సి ఫౌండేషన్ ఆర్థిక సహకారం మరియు అమ్మ ప్రాజెక్ట్ వాసవి మహిళా మండలి సహకారంతో కలంకారీ పరిశ్రమ సామాగ్రిని పంపిణీ చేసిన పెడన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
పెడన టౌన్ జామియా మసీదు నందు ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమాలకు ఎమ్మెల్యే శ్రీ కాగితి కృష్ణ ప్రసాద్ గారు ముఖ్య అతిధిగా హాజరయ్యి ముస్లిం సోదర, సోదరిమణులతో కలిసి దీక్ష విరమణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ అల్లాహ్ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. కఠినమైన ఉపవాస దీక్షల ద్వారా క్రమ శిక్షణ ఏర్పడుతుందన్నారు. సర్వమత సారం ఒక్కటేనని, మనుషులంతా సోదర భావంతో ఉండాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు.
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు సోదరభావం పెంపుతో పాటు మతసామరస్యానికి ప్రతీక అని పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు తెలిపారు.
బంటుమిల్లి మండలం బంటుమిల్లి మసీదు నందు ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమాలకు ఎమ్మెల్యే శ్రీ కాగితి కృష్ణ ప్రసాద్ గారు ముఖ్య అతిధిగా హాజరయ్యి ముస్లిం సోదర, సోదరిమణులతో కలిసి దీక్ష విరమణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ అల్లాహ్ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. కఠినమైన ఉపవాస దీక్షల ద్వారా క్రమ శిక్షణ ఏర్పడుతుందన్నారు. సర్వమత సారం ఒక్కటేనని, మనుషులంతా సోదర భావంతో ఉండాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు.
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు సోదరభావం పెంపుతో పాటు మతసామరస్యానికి ప్రతీక అని పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు తెలిపారు.
పెడన తెలుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డులను నాయకులకు, యూనిట్ ఇంచార్జ్ లకు బూత్ ఇంచార్జ్ లకు పంపిణీ చేసిన పెడన నియోజవర్గం శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో నా గెలుపు కోసం పోరాడిన నాయకులకు, కార్యకర్తలకు రుణపడి ఉంటాను.
ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా పార్టీ సభ్యత్వాన్ని ప్రేవేశ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు
నారా లోకేష్ గారి ఆలోచనతో కార్యకర్తలకు భరోసా కల్పించాలని సభ్యత్వం పొందిన కార్యకర్తకు బీమా సౌకర్యం కల్పించాం అని అన్నారు
పేద కార్యకర్తలకు ఆర్థిక సాయం అందించి,కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కార్యకర్త పార్టీ అధినాయకత్వం భావిస్తోందని అన్నారు.
నియోజకవర్గంలో అన్ని బూత్ లలో కుటుంబ సాధికార కమిటీ లను ఏర్పాటు చేసుకుని ప్రజలకు పార్టీకి వారధిగా పని చెయ్యాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ కోరారు
ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అందించే విషయంలో రాజీ లేకుండా అర్హులైన లబ్దిదారులకు అందిస్తాం అని అన్నారు
పార్టీ ఆదేశానుసారం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తాం అలాగే వారంలో రెండు గ్రామాలు పర్యటించి ఆయా గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో వున్న నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న యువ విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు! మీ విద్యా ప్రయాణంలో పరీక్షలు కీలక మైలురాయి. ఏకాగ్రతతో ఉండండి, కష్టపడి పని చేయండి మరియు మీ సమయాన్ని తెలివిగా నిర్వహించండి. మిమ్మల్ని మీరు విశ్వసించాలని గుర్తుంచుకోండి ఆ విజయం మిమ్మల్ని వరిస్తుంది.
ఆంధ్రుల చిరకాల స్వప్నం ఆంధ్రప్రదేశ్ స్థాపన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి నేడు.ఈ సందర్భంగా వెలకట్టలేని వారి త్యాగాన్ని స్మరించుకుందాం
బంటుమిల్లి మండలం పెద్దతుమ్మిడి గ్రామంలో సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు మరియు పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు మరియు కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గున్నారు.
KAGITHA KRISHNA PRASAD
బంటుమిల్లి గ్రామంలో పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి గుడిలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గున్న పెడన నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు.
#sriramanavami
#TeamKagitha #MLA
#KagithaKrishnaPrasad
#PedanaMLA #pedana
#TeluguDesamParty
#AndhraPradesh
1 year ago | [YT] | 4
View 0 replies
KAGITHA KRISHNA PRASAD
నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవైచ్య తస్యై జనకాత్యజాయై
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో
నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః
ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు!
#SriRamaNavami #Ramanavami #JaiSriram #pedana
#KagithaKrishnaPrasad #MLAPedana #TeamKagitha
1 year ago | [YT] | 6
View 0 replies
KAGITHA KRISHNA PRASAD
తేదీ : 01-04-2025
పెడన మండలం కూడూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రూ.1000 పెన్షన్ ఇవ్వడానికి ఐదేళ్లు సమయం తీసుకుందని, కానీ చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట మేరకు రూ.4000 పెన్షన్ ఇచ్చారని తెలిపారు. రు. 4 వేల రూపాయలు తీసుకుంటున్న అవ్వ -తాత ల కళ్ళల్లో ఆనందం కనబడుతోంది.. దివ్యాంగుల కుటుంబాల్లో ఆర్ధిక భరోసా చూస్తున్నాం అని అన్నారు
ప్రజలందరి బడ్జెట్ ను కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టింది
ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా బడ్జెట్ లో కేటాయింపులు
పేద, మధ్య తరగతి వర్గాల అభివృద్ధి, బడుగు,బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
#NTRBharosa Pensions #Pension #TeamKagitha #MLA #pedana
#KagithaKrishnaPrasad
#PedanaMLA
#TeluguDesamParty
#AndhraPradesh
1 year ago | [YT] | 9
View 0 replies
KAGITHA KRISHNA PRASAD
ఈ రోజు పోలవరం స్నేహిత కలంకారి వర్కర్స్ నిరుపేద కుటుంబాలకు హెచ్.ఎల్.సి ఫౌండేషన్ ఆర్థిక సహకారం మరియు అమ్మ ప్రాజెక్ట్ వాసవి మహిళా మండలి సహకారంతో కలంకారీ పరిశ్రమ సామాగ్రిని పంపిణీ చేసిన పెడన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
#TeamKagitha #MLA
#KagithaKrishnaPrasad
#PedanaMLA
#TeluguDesamParty
#AndhraPradesh
1 year ago | [YT] | 3
View 0 replies
KAGITHA KRISHNA PRASAD
పెడన టౌన్ జామియా మసీదు నందు ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమాలకు ఎమ్మెల్యే శ్రీ కాగితి కృష్ణ ప్రసాద్ గారు ముఖ్య అతిధిగా హాజరయ్యి ముస్లిం సోదర, సోదరిమణులతో కలిసి దీక్ష విరమణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ అల్లాహ్ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. కఠినమైన ఉపవాస దీక్షల ద్వారా క్రమ శిక్షణ ఏర్పడుతుందన్నారు. సర్వమత సారం ఒక్కటేనని, మనుషులంతా సోదర భావంతో ఉండాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు.
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు సోదరభావం పెంపుతో పాటు మతసామరస్యానికి ప్రతీక అని పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు తెలిపారు.
#TeamKagitha #MLA
#KagithaKrishnaPrasad
#PedanaMLA
#TeluguDesamParty
#AndhraPradesh
#ramadan2025 #iftar #islam
1 year ago | [YT] | 5
View 0 replies
KAGITHA KRISHNA PRASAD
బంటుమిల్లి మండలం బంటుమిల్లి మసీదు నందు ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమాలకు ఎమ్మెల్యే శ్రీ కాగితి కృష్ణ ప్రసాద్ గారు ముఖ్య అతిధిగా హాజరయ్యి ముస్లిం సోదర, సోదరిమణులతో కలిసి దీక్ష విరమణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ అల్లాహ్ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. కఠినమైన ఉపవాస దీక్షల ద్వారా క్రమ శిక్షణ ఏర్పడుతుందన్నారు. సర్వమత సారం ఒక్కటేనని, మనుషులంతా సోదర భావంతో ఉండాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు.
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు సోదరభావం పెంపుతో పాటు మతసామరస్యానికి ప్రతీక అని పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు తెలిపారు.
#TeamKagitha #MLA
#KagithaKrishnaPrasad
#PedanaMLA
#TeluguDesamParty
#AndhraPradesh
#ramadan2025 #iftar #islam
1 year ago | [YT] | 4
View 0 replies
KAGITHA KRISHNA PRASAD
ది.24.03.2025,సోమవారం
పెడన తెలుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డులను నాయకులకు, యూనిట్ ఇంచార్జ్ లకు బూత్ ఇంచార్జ్ లకు పంపిణీ చేసిన పెడన నియోజవర్గం శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో నా గెలుపు కోసం పోరాడిన నాయకులకు, కార్యకర్తలకు రుణపడి ఉంటాను.
ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా పార్టీ సభ్యత్వాన్ని ప్రేవేశ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు
నారా లోకేష్ గారి ఆలోచనతో కార్యకర్తలకు భరోసా కల్పించాలని సభ్యత్వం పొందిన కార్యకర్తకు బీమా సౌకర్యం కల్పించాం అని అన్నారు
పేద కార్యకర్తలకు ఆర్థిక సాయం అందించి,కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కార్యకర్త పార్టీ అధినాయకత్వం భావిస్తోందని అన్నారు.
నియోజకవర్గంలో అన్ని బూత్ లలో కుటుంబ సాధికార కమిటీ లను ఏర్పాటు చేసుకుని ప్రజలకు పార్టీకి వారధిగా పని చెయ్యాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ కోరారు
ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అందించే విషయంలో రాజీ లేకుండా అర్హులైన లబ్దిదారులకు అందిస్తాం అని అన్నారు
పార్టీ ఆదేశానుసారం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తాం అలాగే వారంలో రెండు గ్రామాలు పర్యటించి ఆయా గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో వున్న నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
#TeamKagitha #MLA
#KagithaKrishnaPrasad
#PedanaMLA
#TeluguDesamParty
#AndhraPradesh
1 year ago | [YT] | 5
View 0 replies
KAGITHA KRISHNA PRASAD
10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న యువ విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు! మీ విద్యా ప్రయాణంలో పరీక్షలు కీలక మైలురాయి. ఏకాగ్రతతో ఉండండి, కష్టపడి పని చేయండి మరియు మీ సమయాన్ని తెలివిగా నిర్వహించండి. మిమ్మల్ని మీరు విశ్వసించాలని గుర్తుంచుకోండి ఆ విజయం మిమ్మల్ని వరిస్తుంది.
#AllTheBest #TeamKagitha #MLA
#KagithaKrishnaPrasad #KagithaVenkatrao
#BhavishyathukuGuarantee #MLAPedana #KagithaForPedana #ManaPedanaManaKagitha #NDA
1 year ago | [YT] | 2
View 0 replies
KAGITHA KRISHNA PRASAD
ఆంధ్రుల చిరకాల స్వప్నం ఆంధ్రప్రదేశ్ స్థాపన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి నేడు.ఈ సందర్భంగా వెలకట్టలేని వారి త్యాగాన్ని స్మరించుకుందాం
#PottiSriramulu #Amarajeevi #TeamKagitha
1 year ago | [YT] | 4
View 0 replies
KAGITHA KRISHNA PRASAD
బంటుమిల్లి మండలం పెద్దతుమ్మిడి గ్రామంలో సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు మరియు పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు మరియు కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గున్నారు.
#TeamKagitha #MLA
#KagithaKrishnaPrasad
#PedanaMLA
#TeluguDesamParty
#AndhraPradesh
1 year ago | [YT] | 1
View 0 replies
Load more