మానవత్వానికి మించిన మతం లేదు. త్యాగానికి మించిన మార్గం లేదు అని చాటి చెప్పే పవిత్ర పండుగ బక్రీద్. ఈ శుభదినాన మన ముస్లిం సోదరులందరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు కుర్బానీగా ఇచ్చి , తోటివారి ఆకలి తీర్చడంలో చూపే కారుణ్యం మానవ సమాజానికి ఒక గొప్ప సందేశం. భక్తిశ్రద్ధలతో బక్రీద్ జరుపుకుంటున్న ముస్లిం సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
*మీ రాజసం రాజకీయానికి అతీతం... మీ పౌరుషం తెలుగుజాతి కీర్తి... మీ జీవితం సదా చిరస్మరణీయం...
తెలుగుజాతి యుగపురుషుడు...తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక...పేదల పెన్నిధి... మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మహానాయకుడికి వినమ్ర నివాళులు అర్పిస్తున్నాను. పేద ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్న వారి ఆశయ సాధన కోసం ప్రజా సంక్షేమమే పరమావధిగా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుంది. అన్నగారి ఆశయాలు అమరం... వారి స్కృతి నిరంతరం..
ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని క్లస్టర్ 11 పెదనందిపాడు మండలం వరగాని గ్రామం కల్లూరి నాగేశ్వరరావు రెసిడెన్స్ నందు వర్చువల్ విధానంలో ఏర్పాటుచేసిన మొదటిరోజు మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రతిపాద నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు గారు.
ఈ సందర్భంగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చాటి చెప్పిన మహనీయులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ తరాలు మారాయి, టెక్నాలజీ మారింది, ప్రజలం ఆలోచనలు మారాయి, కానీ నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగుదేశంపై ప్రజల ఆదరణ, అభిమానం చెక్కుచెదరలేదు. అంతగా తెలుగువారి జీవన విధానంలో ఒక భాగమైపోయింది తెలుగుదేశం పార్టీ. అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు
మహానాడు–2026, ప్రత్తిపాడు నియోజకవర్గం, కాకుమాను మండలం , క్లస్టర్ 11, కాకుమాను తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన డిజిటల్ మహానాడు కార్యక్రమంలో గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు గారు పాల్గొన్నారు.
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారి అద్భుత సందేశం కేడర్ అంతటా సరికొత్త ఊపును నింపాయిఅని, ఈ పసుపు జాతరను ఎంత బ్రహ్మాండంగా విజయవంతం చేసిన కార్యకర్తలకు నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే గారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు ,కార్యకర్తలు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు
ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని క్లస్టర్ 09 పెదనందిపాడు ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు వర్చువల్ విధానంలో ఏర్పాటుచేసిన మొదటిరోజు మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రతిపాద నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు గారు.
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందిస్తున్న సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ప్రత్తిపాడు నియోజకవర్గ అనుబంధ సంఘ కమిటీలతో ప్రమాణస్వీకారం చేయించిన ఎమ్మెల్యే గారు. అనంతరం ఆర్యవైశ్య కళ్యాణమండపం నందు నిర్మించిన నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గారు.
సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ఈసారి శ్రీ శక్తి తేమతో మహానాడు నిర్వహించడం మనందరికీ గర్వకారణమనీ, ఈ పసుపు జాతరను ఇంత బ్రహ్మాండంగా విజయవంతం చేసిన కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు, స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు జయంతిని పురస్కరించుకొని క్లస్టర్ 6 ,వట్టిచెరుకూరు మండలం, పల్లపాడు గ్రామం కొప్పాక నాగేశ్వరరావు గారి గృహం నందు వర్చువల్ విధానంలో జరిగే డిజిటల్ మహానాడు కార్యక్రమంలో పాల్గొని అనంతరం కార్యకర్తలతో కలిసి వీక్షించిన గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు గారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూఈసారి “స్త్రీ శక్తి” ప్రధాన థీమ్గా మహానాడు నిర్వహించడం విశేషం. మహిళా సాధికారత, రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై కీలక తీర్మానాలు చేయాలని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను ఎమ్మెల్యే గారు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.
#mahanadu2026#BurlaRamanjaneyulu#MLAPrathipadu#TDP#NaraChandrababuNaidu#NaraLokesh
మీటింగ్ మోడల్ మారిందే తప్ప...మహానాడు విధానం మారలేదు – ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు గారు
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడు–2026 పండుగను క్లస్టర్ 5 పరిధిలోని వట్టిచెరుకూరు మండలం, అనంతవరప్పాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి వీక్షించిన గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు గారు.
పేదల పెన్నిధి, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ:
తెలుగుదేశం పార్టీ మహిళలకు అండగా, పేదల పక్షాన మరియు రైతులకు వెన్నుదన్నుగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ.ఈ డిజిటల్ మహానాడు సాంకేతికతను చేరువ చేస్తూ, రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకొస్తున్న తెలుగుదేశం పార్టీ ఈ మహానాడు మరొక మైలురాయిగా నిలవనుంది. అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘ కమిటీలతో ప్రమాణస్వీకారం చేయించిన ఎమ్మెల్యే గారు. అనంతరం పార్టీ బలోపేతానికి నిరంతరం కృషిచేస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను ఎమ్మెల్యే గారు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా తమ నియామకానికి కృషి చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహానాడు కార్యక్రమం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సహకారంతో 50 వాషింగ్ మెషీన్లు విరాళం ఇవ్వడంతో లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే గారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.
#mahanadu2026#BurlaRamanjaneyulu#MLAPrathipadu#TDP#NaraChandrababuNaidu#NaraLokesh
డిజిటల్ మహానాడు-2026తో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న తెలుగు దేశం పార్టీ – ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు గారు
తెలుగు ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,యుగపురుషులు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి జయంతిని పురస్కరించుకొని అత్యంత ప్రతిష్టాత్మకంగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్న పసుపు పండగ మహానాడును–2026 ను క్లస్టర్ 1 , గుంటూరు మౌర్య కన్వెన్షన్ హాల్లో ఏర్పాటుచేసిన డిజిటల్ మహానాడును తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు మరియు నాయకులతో కలిసి డిజిటల్ మహానాడు కార్యక్రమంలో పాల్గొనీ, వీక్షించిన గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు గారు.
ఈ సందర్భంగా స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ:
తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఒక్కటిగా చేసే మహాసభ “మహానాడు-2026” ఈసారి డిజిటల్ విధానంలో నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయమని,ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారికి టీడీపీ మరోసారి తన దూరదృష్టిని చాటిందని ఎమ్మెల్యే గారు తెలిపారు.
రాష్ట్రంలోని 1,848 క్లస్టర్లలో , ప్రత్తిపాడు నియోజకవర్గంలో 12 క్లస్టర్లలో భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మహానాడులో పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశాము.
“స్త్రీ శక్తి” ప్రధాన థీమ్గా మహానాడు నిర్వహించడం . మహిళా సాధికారత, రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై కీలక తీర్మానాలు చేయనున్నారు.
అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనను ప్రజలకు అందించడం తెలుగుదేశం పార్టీకే సాధ్యమని, తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం అని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ మహానాడు కార్యక్రమంలో పదమూడు ముసాయిదా తీర్మానాలు ప్రవేశ పెట్టడం జరుగుతుంది.
అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘ కమిటీల సెక్రటరీలు మరియు జనరల్ సెక్రెటరీ ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే గారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీరమహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.
#mahanadu2026#BurlaRamanjaneyulu#MLAPrathipadu#TDP#NaraChandrababuNaidu#NaraLokesh
తెలుగుదేశం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, మన అభిమాన పార్టీ బాధ్యతను తమదిగా స్వీకరిస్తే, — మానవ జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, పాలనలో మరియు రాజకీయాల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడం — అనే మన నాయకుడు @ncbn.official గారి ఆశయాలకు మరింత చేరువవుతాం.
మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ మనం జరుపుకుంటున్న ఈ చారిత్రాత్మక #Mahanadu2026 సందర్భంగా, “నా తెలుగుదేశం – నా బాధ్యత” అనే మన పవిత్ర నినాదానికి కట్టుబడి ఉంటామని సమిష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం.
మన నిబద్ధతను తెలియజేస్తూ, మన WhatsApp మరియు ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చి, మనమంతా కలిసి ఒక అజేయ శక్తిగా నిలుద్దాం!
మహానాడు-2026ను పెద్ద ఎత్తున పండుగలా జరుపుకోడానికి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రమంతటా పసుపు జెండా రెపరెపలాడుతోంది. రేపు టీడీపీ కార్యకర్తలంతా మీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ కు వేల సంఖ్యలో వెళ్లి మహానాడును విజయవంతం చేయండి.
Burla Ramanjaneyulu
మానవత్వానికి మించిన మతం లేదు. త్యాగానికి మించిన మార్గం లేదు అని చాటి చెప్పే పవిత్ర పండుగ బక్రీద్. ఈ శుభదినాన మన ముస్లిం సోదరులందరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు కుర్బానీగా ఇచ్చి , తోటివారి ఆకలి తీర్చడంలో చూపే కారుణ్యం మానవ సమాజానికి ఒక గొప్ప సందేశం. భక్తిశ్రద్ధలతో బక్రీద్ జరుపుకుంటున్న ముస్లిం సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
#BurlaRamanjaneyulu #MLAPrathipadu #Mahanadu2026 #NaraChandrababuNaidu #NaraLokesh #TeluguDesamParty
5 hours ago | [YT] | 3
View 0 replies
Burla Ramanjaneyulu
*మీ రాజసం రాజకీయానికి అతీతం... మీ పౌరుషం తెలుగుజాతి కీర్తి... మీ జీవితం సదా చిరస్మరణీయం...
తెలుగుజాతి యుగపురుషుడు...తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక...పేదల పెన్నిధి... మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మహానాయకుడికి వినమ్ర నివాళులు అర్పిస్తున్నాను. పేద ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్న వారి ఆశయ సాధన కోసం ప్రజా సంక్షేమమే పరమావధిగా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుంది. అన్నగారి ఆశయాలు అమరం... వారి స్కృతి నిరంతరం..
#NTRLivesOn #NTR #Mahanadu2026 #BurlaRamanjaneyulu #MLAPrathipadu #NaraChandrababuNaidu #NaraLokesh #TeluguDesamParty
5 hours ago | [YT] | 2
View 0 replies
Burla Ramanjaneyulu
ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని క్లస్టర్ 11 పెదనందిపాడు మండలం వరగాని గ్రామం కల్లూరి నాగేశ్వరరావు రెసిడెన్స్ నందు వర్చువల్ విధానంలో ఏర్పాటుచేసిన మొదటిరోజు మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రతిపాద నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు గారు.
ఈ సందర్భంగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చాటి చెప్పిన మహనీయులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ తరాలు మారాయి, టెక్నాలజీ మారింది, ప్రజలం ఆలోచనలు మారాయి, కానీ నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగుదేశంపై ప్రజల ఆదరణ, అభిమానం చెక్కుచెదరలేదు. అంతగా తెలుగువారి జీవన విధానంలో ఒక భాగమైపోయింది తెలుగుదేశం పార్టీ. అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు
#mahanadu2026 #BurlaRamanjaneyulu #MLAPrathipadu #TDP #NaraChandrababuNaidu #NaraLokesh
17 hours ago | [YT] | 7
View 0 replies
Burla Ramanjaneyulu
మహానాడు–2026, ప్రత్తిపాడు నియోజకవర్గం, కాకుమాను మండలం , క్లస్టర్ 11, కాకుమాను తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన డిజిటల్ మహానాడు కార్యక్రమంలో గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు గారు పాల్గొన్నారు.
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారి అద్భుత సందేశం కేడర్ అంతటా సరికొత్త ఊపును నింపాయిఅని, ఈ పసుపు జాతరను ఎంత బ్రహ్మాండంగా విజయవంతం చేసిన కార్యకర్తలకు నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే గారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు ,కార్యకర్తలు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు
#mahanadu2026 #BurlaRamanjaneyulu #MLAPrathipadu #TDP #NaraChandrababuNaidu #NaraLokesh
18 hours ago | [YT] | 6
View 0 replies
Burla Ramanjaneyulu
ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని క్లస్టర్ 09 పెదనందిపాడు ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు వర్చువల్ విధానంలో ఏర్పాటుచేసిన మొదటిరోజు మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రతిపాద నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు గారు.
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందిస్తున్న సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ప్రత్తిపాడు నియోజకవర్గ అనుబంధ సంఘ కమిటీలతో ప్రమాణస్వీకారం చేయించిన ఎమ్మెల్యే గారు. అనంతరం ఆర్యవైశ్య కళ్యాణమండపం నందు నిర్మించిన నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గారు.
సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ఈసారి శ్రీ శక్తి తేమతో మహానాడు నిర్వహించడం మనందరికీ గర్వకారణమనీ, ఈ పసుపు జాతరను ఇంత బ్రహ్మాండంగా విజయవంతం చేసిన కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.
#mahanadu2026 #BurlaRamanjaneyulu #MLAPrathipadu #TDP #NaraChandrababuNaidu #NaraLokesh
19 hours ago | [YT] | 6
View 0 replies
Burla Ramanjaneyulu
తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు, స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు జయంతిని పురస్కరించుకొని క్లస్టర్ 6 ,వట్టిచెరుకూరు మండలం, పల్లపాడు గ్రామం కొప్పాక నాగేశ్వరరావు గారి గృహం నందు వర్చువల్ విధానంలో జరిగే డిజిటల్ మహానాడు కార్యక్రమంలో పాల్గొని అనంతరం కార్యకర్తలతో కలిసి వీక్షించిన గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు గారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూఈసారి “స్త్రీ శక్తి” ప్రధాన థీమ్గా మహానాడు నిర్వహించడం విశేషం. మహిళా సాధికారత, రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై కీలక తీర్మానాలు చేయాలని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను ఎమ్మెల్యే గారు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.
#mahanadu2026 #BurlaRamanjaneyulu #MLAPrathipadu #TDP #NaraChandrababuNaidu #NaraLokesh
21 hours ago | [YT] | 6
View 0 replies
Burla Ramanjaneyulu
మీటింగ్ మోడల్ మారిందే తప్ప...మహానాడు విధానం మారలేదు – ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు గారు
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడు–2026 పండుగను క్లస్టర్ 5 పరిధిలోని వట్టిచెరుకూరు మండలం, అనంతవరప్పాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి వీక్షించిన గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు గారు.
పేదల పెన్నిధి, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ:
తెలుగుదేశం పార్టీ మహిళలకు అండగా, పేదల పక్షాన మరియు రైతులకు వెన్నుదన్నుగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ.ఈ డిజిటల్ మహానాడు సాంకేతికతను చేరువ చేస్తూ, రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకొస్తున్న తెలుగుదేశం పార్టీ ఈ మహానాడు మరొక మైలురాయిగా నిలవనుంది. అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘ కమిటీలతో ప్రమాణస్వీకారం చేయించిన ఎమ్మెల్యే గారు. అనంతరం పార్టీ బలోపేతానికి నిరంతరం కృషిచేస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను ఎమ్మెల్యే గారు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా తమ నియామకానికి కృషి చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహానాడు కార్యక్రమం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సహకారంతో 50 వాషింగ్ మెషీన్లు విరాళం ఇవ్వడంతో లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే గారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.
#mahanadu2026 #BurlaRamanjaneyulu #MLAPrathipadu #TDP #NaraChandrababuNaidu #NaraLokesh
23 hours ago | [YT] | 6
View 0 replies
Burla Ramanjaneyulu
డిజిటల్ మహానాడు-2026తో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న తెలుగు దేశం పార్టీ – ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు గారు
తెలుగు ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,యుగపురుషులు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి జయంతిని పురస్కరించుకొని అత్యంత ప్రతిష్టాత్మకంగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్న పసుపు పండగ మహానాడును–2026 ను క్లస్టర్ 1 , గుంటూరు మౌర్య కన్వెన్షన్ హాల్లో ఏర్పాటుచేసిన డిజిటల్ మహానాడును తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు మరియు నాయకులతో కలిసి డిజిటల్ మహానాడు కార్యక్రమంలో పాల్గొనీ, వీక్షించిన గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు గారు.
ఈ సందర్భంగా స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ:
తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఒక్కటిగా చేసే మహాసభ “మహానాడు-2026” ఈసారి డిజిటల్ విధానంలో నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయమని,ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారికి టీడీపీ మరోసారి తన దూరదృష్టిని చాటిందని ఎమ్మెల్యే గారు తెలిపారు.
రాష్ట్రంలోని 1,848 క్లస్టర్లలో , ప్రత్తిపాడు నియోజకవర్గంలో 12 క్లస్టర్లలో భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మహానాడులో పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశాము.
“స్త్రీ శక్తి” ప్రధాన థీమ్గా మహానాడు నిర్వహించడం . మహిళా సాధికారత, రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై కీలక తీర్మానాలు చేయనున్నారు.
అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనను ప్రజలకు అందించడం తెలుగుదేశం పార్టీకే సాధ్యమని, తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం అని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ మహానాడు కార్యక్రమంలో పదమూడు ముసాయిదా తీర్మానాలు ప్రవేశ పెట్టడం జరుగుతుంది.
అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘ కమిటీల సెక్రటరీలు మరియు జనరల్ సెక్రెటరీ ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే గారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీరమహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.
#mahanadu2026 #BurlaRamanjaneyulu #MLAPrathipadu #TDP #NaraChandrababuNaidu #NaraLokesh
1 day ago | [YT] | 4
View 0 replies
Burla Ramanjaneyulu
తెలుగుదేశం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, మన అభిమాన పార్టీ బాధ్యతను తమదిగా స్వీకరిస్తే, — మానవ జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, పాలనలో మరియు రాజకీయాల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడం — అనే మన నాయకుడు @ncbn.official గారి ఆశయాలకు మరింత చేరువవుతాం.
మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ మనం జరుపుకుంటున్న ఈ చారిత్రాత్మక #Mahanadu2026 సందర్భంగా, “నా తెలుగుదేశం – నా బాధ్యత” అనే మన పవిత్ర నినాదానికి కట్టుబడి ఉంటామని సమిష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం.
మన నిబద్ధతను తెలియజేస్తూ, మన WhatsApp మరియు ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చి, మనమంతా కలిసి ఒక అజేయ శక్తిగా నిలుద్దాం!
#NaaTDPNaaBadhyata
#నాతెలుగుదేశంనాబాధ్యత #burlaramanajaneyulu #MLAPrathipadu #NaraChandrababuNaidu #NaraLokesh #Mahanadu2026
1 day ago | [YT] | 3
View 0 replies
Burla Ramanjaneyulu
మహానాడు-2026ను పెద్ద ఎత్తున పండుగలా జరుపుకోడానికి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రమంతటా పసుపు జెండా రెపరెపలాడుతోంది. రేపు టీడీపీ కార్యకర్తలంతా మీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ కు వేల సంఖ్యలో వెళ్లి మహానాడును విజయవంతం చేయండి.
#Mahanadu2026
#SthreeShakti
#TeluguDesamParty
#AndhraPradesh #BurlaRamanjaneyulu #MLAPrathipadu #TDP #NaraChandrababuNaidu #NaraLokesh #PallaSrinivasRao
1 day ago | [YT] | 9
View 0 replies
Load more