𝙷𝚒𝚒𝚒 𝙵𝚛𝚒𝚎𝚗𝚍𝚜,
𝚆𝚎𝚕𝚌𝚘𝚖𝚎 𝚃𝚘 𝙾𝚞𝚛 𝙲𝚑𝚊𝚗𝚗𝚎𝚕 𝐀𝟏 𝐔𝐏𝐃𝐀𝐓𝐄𝐒.
𝚃𝚑𝚎 𝙼𝚊𝚒𝚗 𝙲𝚘𝚗𝚝𝚎𝚗𝚝 𝙾𝚏 𝚃𝚑𝚒𝚜 𝐀𝟏 𝐔𝐏𝐃𝐀𝐓𝐄𝐒 𝙸𝚜 𝚃𝚘 𝙼𝚊𝚔𝚎 𝚈𝚘𝚞 𝚄𝚗𝚍𝚎𝚛𝚜𝚝𝚊𝚗𝚍 𝚃𝚑𝚎 𝙼𝚘𝚜𝚝 𝙳𝚒𝚏𝚏𝚒𝚌𝚞𝚕𝚝 𝚃𝚑𝚒𝚗𝚐𝚜 𝙸𝚗 𝚃𝚑𝚎 𝙴𝚊𝚜𝚒𝚎𝚜𝚝 𝙿𝚘𝚜𝚜𝚒𝚋𝚕𝚎 𝚆𝚊𝚢𝚜.
𝙿𝚕𝚎𝚊𝚜𝚎 𝚂𝚞𝚋𝚜𝚌𝚛𝚒𝚋𝚎 𝚊𝚗𝚍 𝚂𝚞𝚙𝚙𝚘𝚛𝚝 𝐀𝟏 𝐔𝐏𝐃𝐀𝐓𝐄𝐒 𝙲𝚑𝚊𝚗𝚗𝚎𝚕 𝚃𝚘 𝙶𝚎𝚝 𝚃𝚑𝚎 𝙻𝚊𝚝𝚎𝚜𝚝 𝙶𝚘𝚟𝚎𝚛𝚗𝚖𝚎𝚗𝚝 𝚄𝚙𝚍𝚊𝚝𝚎𝚜, 𝚃𝚃𝙳 - 𝚃𝚒𝚛𝚞𝚖𝚊𝚕𝚊 𝚃𝚒𝚛𝚞𝚙𝚊𝚝𝚒 𝚄𝚙𝚍𝚊𝚝𝚎𝚜, 𝚃𝚘𝚞𝚛𝚒𝚜𝚖 𝙻𝚒𝚟𝚎 𝙸𝚗𝚏𝚘𝚛𝚖𝚊𝚝𝚒𝚘𝚗 & 𝙱𝚎𝚜𝚝 𝚃𝚘𝚙𝚒𝚌𝚜, 𝙲𝚘𝚗𝚝𝚎𝚗𝚝𝚜, 𝙰𝚗𝚍𝚛𝚘𝚒𝚍 𝚃𝚒𝚙𝚜 𝚊𝚗𝚍 𝚃𝚛𝚒𝚌𝚔𝚜.
𝚃𝚑𝚊𝚗𝚔𝚜 𝙵𝚘𝚛 𝚆𝚊𝚝𝚌𝚑𝚒𝚗𝚐..
𝙷𝚘𝚙𝚎 𝚈𝚘𝚞 𝙻𝚒𝚔𝚎𝚍..!
#𝐀𝟏𝐔𝐏𝐃𝐀𝐓𝐄𝐒
For Any Queries Contact: mr.ahmadhk@gmail.com
A1 UPDATES
"ఇండియా" పేరు "భారత్" అని అఫీషియల్ గా ప్రకటించిన కేంద్రం.. మంచి నిర్ణయమేనా..?
#A1UPDATES
LIKE - SHARE - SUBSCRIBE
2 years ago | [YT] | 6
View 0 replies
A1 UPDATES
"అమ్మఒడి" డబ్బులు 15,000/- లో 2000/- కట్ చేయడం న్యాయమేనా..?
#A1UPDATES
3 years ago | [YT] | 12
View 0 replies
A1 UPDATES
ఏ.పీలో "అమ్మఒడి" పథకం లబ్ధిదారులందరికీ చేరుతోందా..?
#A1UPDATES
3 years ago | [YT] | 13
View 0 replies
A1 UPDATES
ఆంధ్ర ప్రదేశ్: ఇంటర్ ఫలితాలు విడుదల..
డైరెక్ట్ రిజల్ట్స్ లింక్స్: 👇👇👇
* www.manabadi.info/2022/AP-Intermediate-2nd-year-re…
* bie.ap.gov.in/
◻️రికార్డ్ స్థాయిలో 28 రోజుల్లోనే ఫలితాలు ప్రకటన
◻️ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల
◻️ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి పరీక్షలు రాసిన 10 లక్షల మంది విద్యార్థులు
◻️ఫస్ట్ ఇయర్ లో 54 శాతం ఉత్తీర్ణత
◻️సెకండ్ ఇయర్లో 61 శాతం మంది పాస్
◻️ఫస్ట్ ఇయర్ లో బాలురు 49 శాతం , బాలికలు 60 శాతం పాస్
◻️సెకండ్ ఇయర్లో బాలికలు 68 శాతం పాస్
◻️ ఉత్తీర్ణతలో బాలికలదే పై చేయి..
#A1UPDATES
4 years ago | [YT] | 17
View 3 replies
A1 UPDATES
నేడే ఇంటర్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేయనున్నారు.
ఈ ఫలితాలను www.manabadi.info/2022/AP-Intermediate-2nd-year-re…, examresults.ap.nic.in వెబ్సైట్లలో చూడొచ్చు.
మే 6 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా,రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
#A1UPDATES
4 years ago | [YT] | 9
View 0 replies
A1 UPDATES
న్యూఢిల్లీ: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన నేత "ద్రౌపది ముర్ము" (Draupadi Murmu) పేరు ఖరారైంది. BJP జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా "ద్రౌపది ముర్ము" పేరును రాష్టప్రతి అభ్యర్థిగా ప్రకటించారు.
ఆదివాసీ మహిళ అయిన ముర్ము 2015-2021 వరకు జార్ఖండ్ గవర్నర్గా పని చేశారు. జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్ అయిన ముర్ము 2000-04 మధ్యలో ఒడిశా రవాణా, ఫిషరీస్ శాఖల మంత్రిగా పని చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ముర్ము టీచర్ గా పని చేశారు. ప్రస్తుతం ఆమె వయసు 64 సంవత్సరాలు.
నిన్నటి వరకు చత్తీస్గఢ్ గవర్నర్ గా ఉన్న "అనసూయ ఉయికే" పేరు వినిపించింది. కానీ పార్లమెంటరీ కమిటీ భేటీ తర్వాత ద్రౌపతి ముర్మును ప్రకటించింది బీజేపీ. ఈ కమిటీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర పార్లమెంటరీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సంఖ్యాబలం ప్రాతిపదికన పటిష్ట స్థితిలో ఉందని, దానికి బీజేడీ లేదా ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ ( YSRCP ) వంటి పార్టీల మద్దతు లభిస్తే విజయం ఖాయం అని గమనించాలి.
#A1UPDATES
4 years ago | [YT] | 9
View 0 replies
A1 UPDATES
ఆర్మీలో "అగ్నిపథ్" నియామకాలను మీరు సమర్థిస్తారా..?
👉 https://youtu.be/5W3BfcRQHlA
#A1UPDATES
4 years ago | [YT] | 8
View 0 replies
A1 UPDATES
1 Like = 1 Share
మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి..🙏
Comment Your Opinion About This Pic
4 years ago | [YT] | 8
View 0 replies
A1 UPDATES
Breaking News..!
4 years ago | [YT] | 3
View 0 replies
A1 UPDATES
" అమ్మఒడి " ఎగ్గొట్టేందుకే టెన్త్ క్లాస్ విద్యార్థులను ఫెయిల్ చేశారనే నారా లోకేష్ వ్యాఖ్యలను సమర్థిస్తారా..?
#A1UPDATES
4 years ago | [YT] | 9
View 0 replies
Load more