*ఖాదీ సంత కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.*
*విజయవాడ:* గాంధీ జయంతి, ఆత్మ నిర్భర భారత్ అభియాన్ లో భాగంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు విజయవాడలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో నిర్వహిస్తున్న ఖాదీ సంతలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, మరియు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిని శ్రీమతి పివి సింధు గారు, కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, బిజెపి సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జి, విజయవాడ లోక్సభ సభ్యులు శ్రీ కేశినేని శివనాద్ గారు, బిజెపి స్టేట్ ప్రోగ్రామ్స్ మరియు ప్రోటోకాల్ ఇంచార్జ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ పాతూరి నాగభూషణం గారు తదితరులు.
పశ్చిమ నియోజకవర్గం లోని సితార ఎన్ కన్వెన్షన్ లో బీజేపీ కార్యకర్తల సమావేశంలోభారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ మాట్లాడుతూ
రాష్ట్ర అధ్యక్షుడు గా మొదటి సారి రావడం ఆనందంగా ఉంది
నరేంద్రమోదీసారధ్యంలో మనమంతా ముందుకు పోవాల్సి ఉంది. అడ్డూరి శ్రీరామ్ జిల్లా అధ్యక్షుడు గా పనిచేస్తున్నారు.
ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పర్వదినం. నెల్లూరు లో పుట్టి స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి.
ఉప రాష్ట్రపతి గా పనిచేసి రాష్ట్రపతి గా పనిచేసిన వ్యక్తి. ఈ సందర్భంగా గురువులు అందరికీ నమస్కారాలు. ముస్లిం లకు పర్వదినం మిలాదున్నబి పండుగ. మహమ్మద్ ప్రవక్త ఆశీస్సులు వారందరికీ ఉండాలి.
బీజేపీ అన్ని మతాలకు ప్రాతినిధ్యం కల్పిస్తుంది. ఎవరికి నచ్చిన విధంగా వారు వారి భగవంతుని విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు మనందరి పై ఉండాలని కోరుకుంటున్నాను.
పింగళి వెంకయ్య పుట్టిన నెల మనది. ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములుకి నివాళులు అర్పించాము.
అనేక మంది ప్రముఖులు పుట్టినిల్లు మన బెజవాడ గడ్డ. మనకు ప్రాతినిధ్యం కల్పించాలి అంటే బీజేపీ నుండి నాయకులు శాసనసభలకు ప్రాతినిధ్యం కల్పించాలి.
రాబోయే ఔటర్ రింగ్ రోడ్డు గేమ్ చెంజర్ గా రాబోతుంది. అమరావతి నిర్మాణం అత్యంత వైభవంగా నిర్మాణం జరుగుతుంది.
ఇన్ని అభివృద్ధి పనులు మోడీ సారధ్యంలోజరుగుతున్నాయి300 కోట్ల రూపాయలు ఖర్చు తో విజయవాడను ముంపునుండికాపాడటంజరుగుతుంది.
విజయవాడ తూర్పు నియోజకవర్గం కు చెందిన దొడ్డపనేని కళ్యాణ్ కృష్ణ (క్రికెట్ కామెంటేటర్) దొడ్డపనేని శ్రీకాంత్, బసవేశ్వరరావు మరికొంత మంది పార్టీ లో చేరారు.
అమెరికా బెదిరింపులకు పట్టించుకోకుండా మోడీ ముందుకు వెళ్తున్నారు.
రష్యా, చైనా అధ్యక్షులు మోడీ కి ఎంతో గొప్పగా స్వాగతం పలికారు. నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు అమలు రూపంలో ప్రతి ఇంటికీ వచ్చారు.
కోవిడ్ సమయంలోఉచితంగా బియ్యం ఇచ్చి ఆదుకున్నారు. సంక్షేమ పథకాలు డబ్బు డైరెక్ట్ గా మీ అకౌంట్ లలో పడే విధంగా వ్యవస్థను తీర్చిదిద్దారు.
ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకాల వెనుక నరేంద్ర మోడీఉన్నారు కేంద్రం పంచాయతీలకు నేరుగా నిధులు ఇచే విధంగా ఏర్పాటు చేస్తే, గత వైసీపీ ప్రభుత్వం ఆ నిధులను తప్పు దారి పట్టించింది.
ఇప్పటి కూటమి ప్రభుత్వం హయాంలో పంచాయితీల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేశారు ఆగస్టు 15 న ఆత్మ నిర్బర భారత్ గా నిర్మాణం కావాలి అని ఎర్ర కోట మీద నుండి పిలుపు ఇచ్చారు.
విదేశీ వస్తువులు వాడకం మానివేసిస్వదేశ వస్తువులు వాడకం ద్వారా అమెరికా లాంటి దేశాలుకు దీటుగా భారత దేశం ఆర్ధికంగా ఎదుగుతుందిస్వదేశీఉద్యమం మరొకసారిచేయాలి అన్నారు
Pathuri Naga Bhushanam
*ఖాదీ సంత కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.*
*విజయవాడ:* గాంధీ జయంతి, ఆత్మ నిర్భర భారత్ అభియాన్ లో భాగంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు విజయవాడలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో నిర్వహిస్తున్న ఖాదీ సంతలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, మరియు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిని శ్రీమతి పివి సింధు గారు, కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, బిజెపి సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జి, విజయవాడ లోక్సభ సభ్యులు శ్రీ కేశినేని శివనాద్ గారు, బిజెపి స్టేట్ ప్రోగ్రామ్స్ మరియు ప్రోటోకాల్ ఇంచార్జ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ పాతూరి నాగభూషణం గారు తదితరులు.
8 months ago | [YT] | 1
View 0 replies
Pathuri Naga Bhushanam
ఎన్టీఆర్ జిల్లా
విజయవాడ
పశ్చిమ నియోజకవర్గం లోని సితార ఎన్ కన్వెన్షన్ లో బీజేపీ కార్యకర్తల సమావేశంలోభారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ మాట్లాడుతూ
రాష్ట్ర అధ్యక్షుడు గా మొదటి సారి రావడం ఆనందంగా ఉంది
నరేంద్రమోదీసారధ్యంలో మనమంతా ముందుకు పోవాల్సి ఉంది. అడ్డూరి శ్రీరామ్ జిల్లా అధ్యక్షుడు గా పనిచేస్తున్నారు.
ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పర్వదినం. నెల్లూరు లో పుట్టి స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి.
ఉప రాష్ట్రపతి గా పనిచేసి రాష్ట్రపతి గా పనిచేసిన వ్యక్తి. ఈ సందర్భంగా గురువులు అందరికీ నమస్కారాలు. ముస్లిం లకు పర్వదినం మిలాదున్నబి పండుగ. మహమ్మద్ ప్రవక్త ఆశీస్సులు వారందరికీ ఉండాలి.
బీజేపీ అన్ని మతాలకు ప్రాతినిధ్యం కల్పిస్తుంది. ఎవరికి నచ్చిన విధంగా వారు వారి భగవంతుని
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు మనందరి పై ఉండాలని కోరుకుంటున్నాను.
పింగళి వెంకయ్య పుట్టిన నెల మనది. ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములుకి నివాళులు అర్పించాము.
అనేక మంది ప్రముఖులు పుట్టినిల్లు మన బెజవాడ గడ్డ. మనకు ప్రాతినిధ్యం కల్పించాలి అంటే బీజేపీ నుండి నాయకులు శాసనసభలకు ప్రాతినిధ్యం కల్పించాలి.
రాబోయే ఔటర్ రింగ్ రోడ్డు గేమ్ చెంజర్ గా రాబోతుంది. అమరావతి నిర్మాణం అత్యంత వైభవంగా నిర్మాణం జరుగుతుంది.
ఇన్ని అభివృద్ధి పనులు మోడీ సారధ్యంలోజరుగుతున్నాయి300 కోట్ల రూపాయలు ఖర్చు తో విజయవాడను ముంపునుండికాపాడటంజరుగుతుంది.
విజయవాడ తూర్పు నియోజకవర్గం కు చెందిన దొడ్డపనేని కళ్యాణ్ కృష్ణ (క్రికెట్ కామెంటేటర్) దొడ్డపనేని శ్రీకాంత్, బసవేశ్వరరావు మరికొంత మంది పార్టీ లో చేరారు.
అమెరికా బెదిరింపులకు పట్టించుకోకుండా మోడీ ముందుకు వెళ్తున్నారు.
రష్యా, చైనా అధ్యక్షులు మోడీ కి ఎంతో గొప్పగా స్వాగతం పలికారు. నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు అమలు రూపంలో ప్రతి ఇంటికీ వచ్చారు.
కోవిడ్ సమయంలోఉచితంగా బియ్యం ఇచ్చి ఆదుకున్నారు. సంక్షేమ పథకాలు డబ్బు డైరెక్ట్ గా మీ అకౌంట్ లలో పడే విధంగా వ్యవస్థను తీర్చిదిద్దారు.
ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకాల వెనుక నరేంద్ర మోడీఉన్నారు కేంద్రం పంచాయతీలకు నేరుగా నిధులు ఇచే విధంగా ఏర్పాటు చేస్తే, గత వైసీపీ ప్రభుత్వం ఆ నిధులను తప్పు దారి పట్టించింది.
ఇప్పటి కూటమి ప్రభుత్వం హయాంలో పంచాయితీల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేశారు ఆగస్టు 15 న ఆత్మ నిర్బర భారత్ గా నిర్మాణం కావాలి అని ఎర్ర కోట మీద నుండి పిలుపు ఇచ్చారు.
విదేశీ వస్తువులు వాడకం మానివేసిస్వదేశ వస్తువులు వాడకం ద్వారా అమెరికా లాంటి దేశాలుకు దీటుగా భారత దేశం ఆర్ధికంగా ఎదుగుతుందిస్వదేశీఉద్యమం మరొకసారిచేయాలి అన్నారు
9 months ago | [YT] | 1
View 0 replies
Pathuri Naga Bhushanam
9 months ago | [YT] | 0
View 0 replies